AP డీఎస్సి 3,600 జాబ్స్ | AP DSC 3600 Vacancies 2026 | Latest Jobs in Telugu

AP DSC 3600 Vacancies 2026:

ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అభ్యర్థులకు పోరాటం నుంచి అంశం ఏమిటంటే కనుక టీచర్ పోస్టులు భర్తీకి సంబంధించిన అంశంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే 3600 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసం మనకు జరుగుతుంది. ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనుక మార్చిలో మనకు ఉగాది సందర్భంగా ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం వాళ్లయితే చెబుతూ ఉన్నారు. మొదట జనవరిలో ఇస్తామని తర్వాత ఫిబ్రవరిలో ఇస్తామని తర్వాత ఇప్పుడు మళ్ళీ మార్చ్ లో ఏదైతే ఉగాది ఉంటుందో ఆ సందర్భం ఇస్తామని చెప్పి వాళ్ళ వేస్తూ వస్తున్నారు. మరి ఈసారైనా నిజం ఇస్తారా లేకపోతే దీన్ని కూడా మరొకసారి వాయిదా వేస్తూ దసరాకిస్తాన్ దీపావళి ఇస్తామని మళ్ళీ ప్రకటన వస్తాయా అనేది వేచి చూడాల్సిందే ప్రస్తుతం ఉన్న న్యూస్ అయితే చూద్దాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TCS లో బంపర్ జాబ్స్ | TCS NQT Notification 2026 | TCS Software Jobs

ఇంకా తేడాది మాదిరిగానే సిలబస్ మరియు ఈసారి కూడా సేమ్ అవే నిబంధనలో అమలవుతాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ యొక్క పదే పోస్టులు భర్తీ కోసం. ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి ఏడాది కూడా మెజార్టీగా నోటిఫికేషన్లనేవి ఇస్తాము అని చెప్పి చెబుతున్నారు కాబట్టి దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మనకు డిఎస్సి ఉపాధ్యాయ పోస్ట్లు 3600 జాబ్స్ అనేవి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే అన్ని జిల్లాల వారీగా ఉన్నా వేకెన్సీ లిస్ట్ అయితే ప్రభుత్వానికి అందింది ఈ మేరకు మనకు మొత్తం గా టోటల్గా చూసుకుంటే 3600 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సిలబస్ లో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు గతంలో ఏదైతే మనకు డీఎస్సీ ద్వారా ఇచ్చినటువంటి సిలబస్ ఉందో అదే అవుతుంది అని చెప్పి కూడా మరొకసారి చెప్తున్నారు.

ఇప్పటికే స్పెషల్ డిఎస్సి కి సంబంధించినటువంటి సిలబస్ కూడా వెబ్సైట్లో అందుబాటులో పెట్టడం జరిగింది. అయితే అన్ని పోస్టులకు కూడా ఆంగ్లభాష ప్రావీణ్య పరీక్ష కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని చెప్పి తలుతావాళ్లు అనుకున్నారు కానీ టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి దాన్ని వాయిదా వేయడం గమనించొచ్చు.

10th అర్హత తో MTS జాబ్స్ | NITTTR MTS Notification 2026 | Latest Jobs in Telugu

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల చదువులతో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో అందులో ఓపెన్ ద ప్రాతిపదికన వర్క్ చేస్తున్నటువంటి స్పెషలికేషన్ టీచర్స్ రాష్ట్రంలో 200600 మంది వరకు కూడా ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అర్హతలు ఉన్నటువంటి 800 మందికి మినిమం టైం స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది అర్హతలు నిర్ణయించారు. అటువంటి టీచర్స్ అందరికి కూడా వెయిటేజీ ఇవ్వాలా వద్దా అనేది మనకు త్వరలో తెలుస్తుంది.

ఇక్కడ గమనించాల్సింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం చాలా తక్కువ ఉంటుంది దాదాపుగా ఒక 45 రోజుల వరకు కూడా సమయం ఇస్తారు కాబట్టి ఇప్పటినుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నట్లయితే మార్చ్ కి మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు హ్యాపీగా మొత్తం రివిజన్ చేసుకోవడానికి బాగా ఉంటుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!